On occasion ఛత్రపతి శివాజీ జయంతి కొని ఆసక్తికారమైనా విషయాలు తెలుసుకుందాము.. BJP పాత్ర ఏంటో కూడా తెలుసుకుందాము..

ఆధునిక భారతదేశంలో తొలి మూల్ నివాసీ మహరాజు ఛత్రపతి శివాజీ మహరాజు..
శివాజీ ముఖ్య సేనాపతి -
దౌలత్ ఖాన్( ముస్లిం)
సిద్దిమిష్రి (ముస్లిం)

శివాజీ అంగరక్షకుడు-మదాని మెహతర్ (ముస్లిం)
శివాజీ కి సన్నిహితుడు , విదేశి వ్వవహరాల మంత్రి- ముల్లా హైదర్( ముస్లిం)

శివాజీ తన రాజభవనం ముందర ప్రార్థన కొరకు కట్టింది - దర్గా
శివాజీని హత్య చేసింది- కృష్ణాజి భాష్కర్
( బ్రాహ్మాణుడు )

శివాజకి రాజ్యాభిషెకం చెయ్యడానికి
ఎ బ్రాహ్మణుడు ముందర రాలేదు
కారణం శివాజీ శుద్రుడు కాబట్టి
అప్పుడు గగాభట్ అనే బ్రహ్మానున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషెకం చెయ్యడానికి పిలిపిస్తే
కాలిబ్రొటన వేలు తో గగాభటుడు శివాజీ నుదిటకి తిలకం దిద్ది ఇదే నీ రాజ్యాభిషెకం అని అవమానపరిచాడు
ఈ రోజు శివాజీకి బ్రహ్మానీకరణం చేసీ మనల్ని మొసం చేస్తుంటే,
దాన్ని తెల్సుకోకుండా మతం మత్తులో, బ్రహ్మానవాద మాయాజాలంలో నిండా మునిగి తెలవిలేని దద్దమ్మలా శివాజీకి గణపతిని చేసి పూజించడం అవమానం కాదా...
ఛత్రపతి శివాజీ ఒక శూద్రుడు (మరాఠా- ఒబిసి) కావున బ్రహ్మానుడు ఇంత అవమానపర్చి చివరికి హత్య చేస్తే ఈ రోజు అదే వర్గం బ్రహ్మానవాదాన్ని తన భుజస్కందాల పై మొస్తుంది..🙄🙄
You can follow @VenkatBandari3.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.